Sunday, 26 April 2026 04:04:34 PM

పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జి కేయి. శ్యాం బాబు పాదయాత్ర

పత్తికొండ

Date : 15 May 2023 09:20 PM Views : 157

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా, పత్తికొండ మండల పరిధిలోని ఏం అగ్రహారం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జి కేయి.

శ్యాం బాబు పాదయాత్ర చేపట్టారు. ముందుగా ఏం.అగ్రహారం గ్రామంలోని దేవాలయంలో పూజలు చేసి శ్యాంబాబు ఏం. అగ్రహారం, మండగిరి , చిన్నహుల్తి గ్రామాల మీదగా పెద్దహుల్తి వరకు పాదయాత్ర కొనసాగుతుందని టిడిపి నాయకులు తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: